జీనబాడు పంచాయతీల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

63చూసినవారు
జీనబాడు పంచాయతీల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
అనంతగిరి జీనాబాడ గ్రామపంచాయతీలో పెదగంగవరం గ్రామంలో గ్రామసచివాలయం కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారిణి కె ఉమామహేశ్వరీ ఆధ్వర్యంలో "పొలం పిలుస్తుంది" కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం ద్వారా మండలంలోని గిరిజన రైతాంగానికి సబ్సిడీపై యంత్ర సామాగ్రి అందించడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్