జాతరలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మానవ మృగం అరెస్ట్

1535చూసినవారు
అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని జరిగిన మోదకొండమ్మ జాతరలో ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న ఆరేళ్ల పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం ఘటనకు సంబంధించిన మానవ మృగాన్ని పాడేరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడిని ఏఎస్పీ ధీరజ్ మీడియా ముందు హాజరు పరిచారు. సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడ్ని ఫోక్సో కేసు నమోదయిందని కఠిన శిక్ష పడుతుందని ఏఎస్పి తెలిపారు.

సంబంధిత పోస్ట్