మొగదారమ్మ అమ్మవారిని దర్శించుకున ప్రజాప్రతినిధులు

76చూసినవారు
విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని 8వ వార్డ్ సాగర్ నగర్ లో కొలువైతున్న మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయ అమ్మవారీ మహోత్సవ మంగళవారం జరిగింది. సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, పెందుర్తి ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ బాబు. విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు అయిన లక్ష్మీ ప్రసాద్ తో కలిసి అమ్మవారిని దర్శించుకనక చాలా ఆనందంగా ఉంది అన్ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్