రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

1077చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
భీమిలి లో మంగళవారం అర్ధరాత్రి తొట్లకొండ బీచ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైక్ లు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్