రుషికొండ వద్ద ఉద్రిక్తత వాతావరణం

76చూసినవారు
విశాఖ భీమిలి మంగళవారం రుషికొండ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఒక్కసారిగా రుషికొండ నిర్మాణాలపై వెలిసిన టీడీపీ పార్టీ జెండా. జెండా ఎగరవేసిన వారిని పట్టుకునే పనిలో పడ్డ పోలీసులు. ప్రస్తుతం పోలీసుల గుప్పెట్లో రుషికొండ ప్రాంతం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్