ఋషికొండ బీచ్ లో యువకుడు గల్లంతు

8367చూసినవారు
ఋషికొండ బీచ్ లో యువకుడు గల్లంతు
విశాఖ ఋషికొండ బీచ్ లో యువకుడు గురువారం గల్లంతు అయ్యాడు. అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19) ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నెహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్