దీర్ఘకాలంగా ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్న పేదవార్గాలపై పంచాయతీ పోలీసు వారు కొరడా జల్పిస్తూ. పంచాయతీ స్థలాలను దర్జాగా కబ్జ చేస్తున్న పెద్దల జోలికి వెళ్లడం లేదంటూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మండిపడ్డారు. మంగళ వారం పెదవాళ్ల తరుపున ఆయన మాట్లాడుతూ అధికారులకుదమ్ముంటే కబ్జాలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప ఏదో సాకుతో పేదవారిఇళ్ల జోలికి వెళ్ళవద్దన్నారు.