సముద్ర తీరాలను కాపాడాలి

50చూసినవారు
సముద్ర తీరాలను కాపాడాలి
అంతర్జాతీయ బీచ్ క్లీనప్ డే సందర్భంగా శనివారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్ కిషోర్ బాబు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎం. వీ. ఆర్. రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు బీచ్‌లు, సముద్రాల రక్షణ ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్