ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి

66చూసినవారు
ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి
ఉచిత ఇసుక పాలసీనికూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గాజువాక‌ 76వ వార్డు గాంధీనగర్‌ సచివాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం రాంబాబు, డి.రమణ మాట్లాడుతూ ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు యార్డుల్లో పుష్కలంగా ఇసుక నిల్వలు ఉండేవన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్