ప్రజలంతా తరలివచ్చి శ్రమదానం

50చూసినవారు
ప్రజలంతా తరలివచ్చి శ్రమదానం
ప్రభుత్వానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుందని గాజువాకలోని జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్ కాకిగోవిందరెడ్డి అన్నారు. ఆదివారం వార్డులో శ్రమదాన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. తుంగ్లాం, కాపుతుంగ్లాం, చుక్కవానిపాలెం గ్రామాలకు చెందిన 300 మంది యువత ఈ ఉద్యమంలో పాల్గొని గ్రామంలోని హిందూ శ్మశానవాటికను శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్