విశాఖ వ్యాలీ పాఠశాలలో విద్యార్థుల సందడి

1068చూసినవారు
క్రమశిక్షణ కలిగిన నవోదయ పాఠశాల ప్రవేశానికి 2024 వ సంవత్సరనికి సంబంధించిన పరీక్ష శనివారం పలు పాఠశాల లో నిర్వహించారు. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గంలో ఉన్న 8వ వార్డ్ విశాఖ వ్యాలీ పాఠశాల లో సుమారు 400 మంది విద్యార్థులు పరీక్షకి హాజరయ్యారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు కావలసిన ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్