దుర్గాదేవి గుడిలో మకరతోరణం ప్రారంభం

64చూసినవారు
దుర్గాదేవి గుడిలో మకరతోరణం ప్రారంభం
మాడుగుల బస్టాండ్ ఆవరణలోగల శ్రీ దుర్గాదేవి అమ్మవారి గుడిలోదాతలు సహకారంతో నిర్మించిన మకరతోరణం, స్టీల్ గేట్లను శుక్రవారం దాతల సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు. ముందుగాఆలయ కమిటీ వారుదాతలను వారి ఇంటి నుండి భాజభజంతరిలతో ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలోప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మకర తోరణం స్టీల్ గేట్లు ప్రారంభించారు మకర తోరణం నిర్మాణంతో ఆలయానికి నూతన శోభ వచ్చింది. ఈ సందర్భంగా దాతలను సత్కరించారు.

సంబంధిత పోస్ట్