ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రీ షెడ్యూల్

63చూసినవారు
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రీ షెడ్యూల్
బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 18464) ను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు నుండి 11న 13న మధ్యాహ్నం 01: 40 గంటలకు షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి బదులుగా 2: 30 గంటలు ఆలస్యంగా సాయంత్రం 04: 10 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించగలరు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్