ఘనంగా దీపార్చన కార్యక్రమం

84చూసినవారు
ఘనంగా దీపార్చన కార్యక్రమం
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మెయిన్ రోడ్ లో గల శ్రీ మణికంఠ వినాయకుడు మండపం దగ్గర మంగళవారం రాత్రి దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని దీపార్చన చేశారు.

సంబంధిత పోస్ట్