అంకిత భావంతో పనిచేసే వారికి మన్ననలు

77చూసినవారు
అంకిత భావంతో పనిచేసే వారికి మన్ననలు
అంకితభావంతో పనిచేసే అధికారులు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందుతారని పలువురు వక్తలు కొనియాడారు. బదిలీపై వెళ్తున్న కొయ్యూరు ఎస్సై రాజారావు, మంప ఎస్సై లోకేష్ కుమార్ ల తోపాటు ఎన్నికల అనంతరం బదిలీ అయిన మంప ఏఎస్ఐ దేముడు, ఇటీవల పదవి విరమణ పొందిన కానిస్టేబుల్ మూర్తిలకు శుక్రవారం కొయ్యూరు స్టేషన్ల ఆవరణలో వీడ్కోలు సభ, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్