గిరిజన మంత్రి దృష్టికి మండల సమస్యలు

80చూసినవారు
గిరిజన మంత్రి దృష్టికి మండల సమస్యలు
కొయ్యూరు మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి విన్నవించినట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ తెలిపారు. మంగళవారం అల్లూరి జిల్లాపాడేరు పర్యటనకు వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని టిడిపినేత ప్రసాద్ రాజేంద్రపాలెం సర్పంచ్ పీఠా సింహాచలం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్