అప్పన్న కేశఖండన శాలలో తప్పిన ప్రమాదం

8279చూసినవారు
సింహాద్రి అప్పన్న కొండలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్న కేశఖండన శాలలో శుక్రవారం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. కేశఖండన శాలలో భక్తులు తల వెంట్రుకలను మొక్కుబడిగా చెల్లించుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. భక్తులు లేని ప్రదేశంలో పెచ్చులు ఊడిపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్