జాగ్రత్తగా ఓటు వేయండి

1508చూసినవారు
ఓటర్లు సోమవారం ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు తన మొబైల్‌ని తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై కఠినమైన నిషేధం ఉంది. స్లిప్ కనిపించే వరకు బటన్‌ను నొక్కి ఉంచండి. ఒక బీప్ ధ్వనిస్తాది. ఈవీఎం మెషీన్‌లోని బటన్‌ను నొక్కినప్పుడు, వివి పేట్ స్లిప్ బయటకు వచ్చే వరకు బటన్ నుండి వేలిని తీసివేయకూడదని గుర్తుంచుకోండి. పేట్ స్లిప్‌తో మీ ఓటును నిర్ధారించుకోండి.

సంబంధిత పోస్ట్