జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు

605చూసినవారు
జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు
విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. వారికి దక్షిణకూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 31 వ వార్డు చెందిన చాకలిపేట, డాబాగార్డెన్స్ చెందిన 50 మంది జనసేనలో చేరారు. 31వ వార్డు జనసేన వార్డు అధ్యక్షురాలు కొల్లూరి రూప ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్