ముగిసిన ఎల్లారమ్మ జాతర

83చూసినవారు
ముగిసిన ఎల్లారమ్మ జాతర
కొండకర్ల- అందలాపల్లి గ్రామంలో ఎల్లారమ్మ జాతర బుధవారం రాత్రితో ముగిసింది. బుధవారం రాత్రి వరకు ఎడ్లబండ్లపై దేవతామూర్తుల వేషధారణలో భక్తులు అలరించారు. శవయాత్ర, చింతచెట్టువద్ద భక్తులు, సాయిబాబా, చిన్న పిల్లల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రెండురోజులు పాటు జరిగిన ఈ జాతరకు లక్షన్నరకు పైగా భక్తులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్