బడుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి

52చూసినవారు
బడుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం పర్యవేక్షణ చేయాలని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మను సుందరపు విజయ్ కుమార్ కోరారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరపును అచ్చుతాపురం తన నివాసంలో డీఈఓ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవరాయల్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్