ప్రచారాలకు విధిగా అనుమతులు పొందాలి

83చూసినవారు
రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచారాలకు, ర్యాలీలకు విధిగా అనుమతులు తీసుకోవాలని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్నికల నియమావళిపై తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో ఓటర్లకు అవగాహనా సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతు పోస్టర్లు, జెండాలు ప్రదర్శించేందుకు కూడా అనుమతులు పొందాలని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్