రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

71చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వార్షిక మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్, పెంటపాడు మండలంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్