భీమవరం అసెంబ్లీ బరిలో 15మంది అభ్యర్థులు

66చూసినవారు
భీమవరం అసెంబ్లీ బరిలో 15మంది అభ్యర్థులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో నామినేషన్ల స్కూృటినీ పర్వం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా 17 మంది నామినేషన్లు ఆమోదించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వారిలో అంకం వెంకటరమణ, స్వతంత్ర అభ్యర్థి పులపర్తి సత్యవేణి వారి నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారని పేర్కొన్నారు. కాగా. మొత్తం భీమవరం అసెంబ్లీలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్