దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం

74చూసినవారు
దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం
టెలికాం రంగంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తెచ్చారని, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం గునుపూడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మంగళవారం పునః ప్రారంభించారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమన్నారు

సంబంధిత పోస్ట్