జనసేన నుండి వైసీపీలోకి చేరికలు

69చూసినవారు
జనసేన నుండి వైసీపీలోకి చేరికలు
దెందులూరు మండలం సోమవరప్పాడు, గోపన్నపాలెం గ్రామాల నుండి సుమారు 30 కుటుంబాల వారు జనసేనను వీడి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కలిసి పనిచేద్దాం రండి అంటూ, కండువాలు కప్పి వారిని సాదరంగా వైసీపీ కుటుంబంలోకి ఆహ్వానించారు. అలాగే రేపు గెలిచేది మీరే, నిలిచేది మీరే! అంటూ పార్టీలో చేరిన వారు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్