పెదపాడు: 20 కోట్లతో అభివృద్ధి పనులు

71చూసినవారు
పెదపాడు: 20 కోట్లతో అభివృద్ధి పనులు
గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 20 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్