ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

54చూసినవారు
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యేను వారి సమస్యలకు సంబంధించి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వాటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్