వరద బాధితులకు అన్నివిధాల ప్రభుత్వం అండగా నిలుస్తుంది

81చూసినవారు
వరద బాధితులకు అన్నివిధాల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందనీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పెదపాడు మండలంలోని వరద ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ. ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు పశువుల కోసం 200 టన్నుల పశు గ్రాసం కూడా పంపిణీకి సిద్దం చేస్తున్నాం అని అన్నారు.

సంబంధిత పోస్ట్