పర్యావరణ అనుకూల క్రిమిసంహారిణి గా అగ్నాస్త్రం

61చూసినవారు
పర్యావరణ అనుకూల క్రిమిసంహారిణి గా అగ్నాస్త్రం
జీలుగుమిల్లి మండలం అంకన్న గూడెం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ పి. ముత్యాలమ్మ అధ్యక్షతన ఎస్.డి.ఎ బి నాగేశ్వరరావు అగ్నాస్త్రం తయారు చేయడం జరిగింది.వరిలో అన్ని రకాల చీడ పురుగులకు అగ్నాస్త్రం ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు అంతేకాక.రైతు సులభంగా తక్కువ ఖర్చుతో ఈ కషాయాలు సొంతంగా తయారు చేసుకోవచ్చన్నారు తక్కువ పెట్టుబడులతో పర్యావరణానికి హాని కలగకుండా ఎక్కువ దిగుబడులను ఆశించవచ్చనిఅన్నారు.

సంబంధిత పోస్ట్