బాధితులకు నిత్యావసరాలు అందించాలి

59చూసినవారు
బాధితులకు నిత్యావసరాలు అందించాలి
ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులందరికీ నిత్యావసర వస్తువులు అందించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు జిల్లాలో వరద పరిస్థితి, నిత్యావసర వస్తువుల పంపిణీపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్