గౌడ కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన

66చూసినవారు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గౌడ సంఘం కళ్యాణమండపం నిర్మాణ పనులకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళ్యాణమండపం నిర్మాణం కోసం అడగ్గానే స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అరెకరం స్థలం కేటాయించడం పట్ల గౌడ సంఘం నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్