ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: జేసీ

62చూసినవారు
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: జేసీ
ఏలూరు జిల్లాలో నేటివరకు 3,117 మంది రైతుల నుంచి రూ. 80.76 కోట్ల విలువైన 37,967 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. ఏలూరులో కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జేసీ మాట్లాడుతూ, రైతులకు పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులు అవగాహన కల్పించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్