నారా లోకేష్ కు నేతలు ఘన స్వాగతం

60చూసినవారు
నారా లోకేష్ కు నేతలు ఘన స్వాగతం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆదివారం ఏలూరు విచ్చేసారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్‌’ పేరిట ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా ప్రాంగణానికి లోకేష్ చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్