ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

66చూసినవారు
ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. వీడియో కాల్స్ ద్వారా పోలీసులుమంటూ ఫోన్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే కంగారు పడకుండా 1930 నెంబర్ కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్