పాలకొల్లు: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

69చూసినవారు
పాలకొల్లు: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
పాలకొల్లు మండలం, పూలపల్లి గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలను స్థానిక కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమ అర్చనలు, హోమ పూజలు చేశారు. పిల్లలకు పుస్తకాలు, పెన్నులు బహుకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్