భక్తులను ఆకట్టుకుంటున్న గోల్డ్ మార్కెట్ "బంగారు గణేశుడు"

73చూసినవారు
భక్తులను ఆకట్టుకుంటున్న గోల్డ్ మార్కెట్ "బంగారు గణేశుడు"
గణపతి నవరాత్రులలో భాగంగా పాలకొల్లు పట్టణంలోని గోల్డ్ మార్కెట్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బంగారు వర్ణంలో ఉన్న గణేశుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాళాబత్తుల సింహాచలం ఆర్థిక సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బంగారు చాయలో విగ్రహం ఆకర్షణీయంగా ఉంది. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గణనాథుడిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది

సంబంధిత పోస్ట్