వైసీపీ పాలనపై మంత్రి ఆగ్రహం

81చూసినవారు
పాలకొల్లులో సోమవారం బీవీఆర్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, రామగుండం ఉద్యానవనం, అబ్దుల్_కలాం హెల్త్ పార్క్ ను మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత టిడిపి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోగా కనీస నిర్వహణ కూడా చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్