కొయ్యలగూడెం మండలంలో పర్యటించిన చిర్రి బాలరాజు

70చూసినవారు
కొయ్యలగూడెం మండలంలో పర్యటించిన చిర్రి బాలరాజు
రాష్ట్రంలో కూటమి అధికారంలో రాగానే కొయ్యలగూడెం ప్రాంత సమస్యలు పరిష్కరిస్తానని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు అన్నారు. ఈ మేరకు శనివారం కొయ్యలగూడెం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గవరవరంలో టీడీపీ నాయకులు గోపాలకృష్ణ, సింగారపు సాయిబాబు, జయబాబును మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరారు. దుగ్గిన శ్రీను, తేజ, సతీష్, అప్పన ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్