వేలేరుపాడులో కూటమి భారీ రోడ్డు షో

71చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ , పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు ఆదివారం వేలేరుపాడు మండలంలో పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం జగన్ హయాంలో ఏపీకి జరిగిన నష్టాలు, పోలవరం నిర్వాసితులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించారు. అలాగే రాబోయే కూటమి ప్రభుత్వంలో అమలుచేయబోయే అంశాలను ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్