తాడేపల్లిగూడెంలో జ్యోతిరావు పూలే జయంతి

60చూసినవారు
తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు పోరాడిన గొప్ప సాంఘిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.

సంబంధిత పోస్ట్