తాడేపల్లిగూడెం: ధాన్యం కొనుగోలులో సమస్యలు లేకుండా చూడాలి

85చూసినవారు
తాడేపల్లిగూడెం: ధాన్యం కొనుగోలులో సమస్యలు లేకుండా చూడాలి
తాడేపల్లిగూడెం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ధాన్యం కొనుగోలుపై గ్రామ రెవెన్యూ అధికారులకు, రైస్ మిల్లర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని తాడేపల్లిగూడెం ఆర్డీవో భవాని శంకరి సూచించారు. ఈ సమస్య ఉన్న ఇప్పుడే పరిష్కరించుకోవాలన్నారు. ఏడిఏ మురళీకృష్ణ, తహశీల్దార్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్