సైకిలిస్టుని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

79చూసినవారు
సైకిలిస్టుని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్థానిక 1వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సైకిల్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అటుగా వెళుతున్న స్థానిక వైద్యుడు అతనికి ప్రాథమిక చికిత్స అందజేసి అనంతరం ఆటోలో ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్