తేతలిలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

61చూసినవారు
తేతలిలో ఫ్యామిలీ  డాక్టర్ వైద్య శిబిరం
తణుకు మండలం తేతలి-1 గ్రామంలో బుధవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయి భవాని గ్రామంలో పర్యటించి పలువురికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ ఉదయలక్ష్మి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ జ్యోతి రత్నశ్రీ, ఎంపీ హెచ్ఏ రామ్ కుమార్, ఏఎన్ఎం సరోజినీ, పైలట్ ఆనంద్, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్