దువ్వలో రోడ్డు ప్రమాదం... ప్రయాణికులు సురక్షితం

14269చూసినవారు
అతివేగంతో వచ్చినకారు డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో కారు బెలూన్లు తెరుచుకుని పగిలిపోయన సంఘటన తణుకు మండలం దువ్వలో చోటు చేసుకుంది. శనివారం విజయవాడ వైపు నుండి భీమవరం వెళుతున్న కారు దువ్వ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి బైకును తప్పించపోయి డివైడర్ ను బలంగా డికోట్టింది. కారు వచ్చిన వేగానికి కారు బెలూన్లు సైతం బయటకు వచ్చి పగిలిపోయాయి. అసమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్