గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన కార్మికులు

78చూసినవారు
గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన కార్మికులు
కల్లుగీత కార్మికుల పాలసీను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి డిమాండ్ చేశారు. బుధవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసి అనంతరం విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి ఏడాది అక్టోబరులో కల్లుగీత కార్మికుల పాలసీను ప్రభుత్వం ప్రకటించేదని అన్నారు.

సంబంధిత పోస్ట్