ప. గో జిల్లాలో ఓటు వేసిన 213 మంది

69చూసినవారు
ప. గో జిల్లాలో ఓటు వేసిన 213 మంది
పశ్చిమగోదావరి జిల్లాలో హోమ్ ఓటింగ్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేవారు 1,119 మంది ఉన్నారు. వీరిలో తొలిరోజు 85 ఏళ్లు నిండినవారు 98 మంది, 40 శాతం వికలాంగత్వం కలిగిన వారు 115 మంది వినియోగించుకున్నారని జిల్లా అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 ఏళ్లు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికీ ఎన్ని కల సంఘం హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించిందన్నారు.

సంబంధిత పోస్ట్