ఉండి: భూ సమస్యలపై రైతులతో గ్రామసభ

56చూసినవారు
ఉండి: భూ సమస్యలపై రైతులతో గ్రామసభ
రెవెన్యూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాళ్ల తహశీల్దార్‌ జి. సుందర్ సింగ్ అన్నారు. మంగళవారం కాళ్ల మండలంలోని ప్రాతళ్లమెరక గ్రామపంచాయతీ వద్ద రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్‌ రీ సర్వే ప్రాజెక్టులో సర్వే పూర్తయిన గ్రామాల్లో వివిధ భూ సమస్యలపై రైతులతో గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్