భీమడోలు: దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు

76చూసినవారు
భీమడోలు: దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు
దేశానికి పట్టు కొమ్మలైన పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ ఏం. ఏం పురం గ్రామంలో ఉపాధి హామీ నిధులు 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సి. సి రోడ్ల నిర్మాణ పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్