తనిఖీలు రూ. 2 లక్షల 81వేలు నగదు సీజ్

571చూసినవారు
తనిఖీలు రూ. 2 లక్షల 81వేలు నగదు సీజ్
సార్వత్రిక ఎన్నిక‌ల కోడ్ అమలులో ఉన్నందున ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మరంగా త‌నిఖీలు నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్‌ఎస్ కె. ఖాజావలి తెలిపారు. బుధవారం గణపవరంలో స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్ జరిపిన తనిఖీల్లో రూ. 2 లక్షల 81 వేలు నగదు సీజ్ చేసినట్లు అధికారి ఆర్డీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్